చిరంజీవి
వికీపీడియా నుండి
- చిరంజీవి పేరుతో ఇంకొన్ని వ్యాసములు ఉన్నాయి, వాటి కోసం చిరంజీవి (అయోమయ నివృత్తి) చూడండి.
చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావర జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమాతో చలనచిత్ర రంగప్రవేశము చేశాడు.
'ఖైదీ'తో అందరి మనసులను దోచాడు.పసివాడి'ప్రాణం'గా పిల్లలను అలరించాడు .'స్వయంకృషి' కు 'రుద్రవీణ' కు జాతీయ అవార్డు సాధించాడు.'మరణమృదంగం' తో మెగాస్టార్ అయ్యాడు.ఈ 'జగదేకవీరుడు' అతిలోకసుందరి తో రాసలీల లాడి,'గ్యాంగ్ లీడరై ' 'రౌడీఅల్లుడు' & 'ఘరానామొగుడు' గా అందరికీ 'ఆపద్భాంధవుడై'నాడు. 'ఇంద్ర'సేనుడి గా విజయఢంకా మ్రోగిస్తూ 'ఠాగూర్' గా చరిత్ర సృష్టించాడు.'శంకర్ దాదా MBBS'అంటూ ఆప్యాయత పంచి 'అందరివాడు' గా నిలిచాడు."జై చిరంజీవ".-చింతు స్టాలిన్ వస్తున్నాడు. First he has received greatest award of Padmabhushan, Now he is received doctorate from andhra university.Some more achievements and awards are MEGASTAR, SUPREME HERO,etc, are given by the real fans of CHIRU.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |