Wikipedia:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 22
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
- 1866: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్త కొండా వెంకటప్పయ్య జన్మించాడు.
- 1922: పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
- 1958: మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణించాడు.
- 1997: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణించాడు.