వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1937: ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ మరణించాడు.
- 1971: 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' (పి.ఆర్.ఒ)ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
- 1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.