Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 21
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- ప్రపంచ మత్స్య దినోత్సవం
- 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణాలు.
- 1783: మొట్టమొదటి గుమ్మటాన్ని (బెలూను) ఎగురవేసారు.
- 1910: యుద్ధమూ, శాంతీ (వార్ అండ్ పీస్) నవలా రచయిత లియో టాల్ స్టాయ్ మరణించాడు.
- 1970: ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, చంద్రశేఖర్ వెంకటరామన్ మరణించాడు.