Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 21
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్ లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం.
- 1954: పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్ కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది.
- 1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణించాడు.